సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పిత్తి లక్ష్యానికి చేరువైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6,67,86,400 టన్నులకు గాను 6,01,27,365 టన్నులు సా ధించి, లక్ష్య సాధనకు అతి దగ్గరలో ఉంది.
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతర్గతంగా 70మిలియ
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకొన్న మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం సేఫ్టీ ఆఫీసర్