Dalai Lama: బౌద్ద మత గురువు దలైలామా మరో 40 ఏళ్ల పాటు జీవించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
నిరుడు తమ దేశంలో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలపై జరిగిన దాడులు చాలావరకు రాజకీయ పరమైనవేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొన్ని మాత్రం మత పరమైనవని అంగీకరించింది. ఈ దాడులపై నమోదైన కేసుల్ల
తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పుర�
‘ఈ సారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉన్నది.. ఓ వైపు సాక్షాత్తు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం.. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుత ఘట్టం’ అని రాష్ట్ర �
బాలుడి పట్ల అనుచితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలైన బౌద్ధమత గురువు దలైలామా.. బాలుడికి, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో సందేశం విడుదల చేశారు. దలైలామా వద్దకు వెళ్లిన ఓ బాలుడు ‘మి�
జనగామ జిల్లా జఫర్గఢ్లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయం ఆధారాలున్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయని ఆయన పేర్కొన్నార�
ఖమ్మం జిల్లా ముదిగొండలో బౌద్ధస్తూపానికి తాపడం చేసిన శకలాలను గుర్తించారు. పాలరాతి శిల్పశకలాల ఫొటోలను ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత, కవి, అధ్యాపకుడు ఆర్ సీతారాం కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి పంపించారు. వా
‘తెలంగాణలో ఎక్కడ తవ్వి నా.. బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి, పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గౌ�
చరిత్రపరంగా తెలంగాణలో అశోకుడి కన్నముందే బౌద్ధమతం ఉందని ఆధారాలు దొరికాయి.. దొరుకుతున్నాయి. కరీంనగర్ జిల్లా (పోతన్).. అదే నేటి బోధన్, బోధన్ కుర్తి అని అంటున్నారు. -16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపగా సింగేయ
-నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స -తెలంగాణలో బౌద్ధం అశోకుడి కంటే ముందే ఉన్నదని, ఎన్నో చరిత్ర ఆధారాలు లభించినప్పటికినీ, ఇటీవల గౌతమ బుద్ధుని చివరి శిష్యుడు (బిక్కు-భిక్షువు) కొండన్న శిష్యుల్లో ఒకరైన శర�
భారత ఉపఖండంలో ప్రాచీన చరిత్రకు చెందిన మతపరమైన పురావస్తు ఆధారాల్లో బౌద్ధానికి చెందినవే విస్తృతంగా ఉన్నాయి. శ్రీలంక బౌద్ధ సాహిత్యంలోని మహా పరినిబ్బాన సుత్త ప్రకారం బుద్ధుడి మహా పరినిర్వాణం తర్వాత అతడి అ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్కు ఆధ్యాత్మిక గురువు దలైలామా బాసటగా నిలిచారు. ‘పీఎం-కేర్స్’కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టుకు సూచించారు. ‘కరోనా ప్రభావం ప్రపంచమంతా ఉన్నది. ము