రైతును రాజును చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు కడగండ్లు తెచ్చింది. రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదనడానికి అనంతగిరి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర వద్ద యూరియా
అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఐటిసి, సోహం అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ అంశంపై మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు.
నానో ఎరువుల వినియోగంతో మెరుగైన దిగుబడి సాధించవచ్చునని ఇఫ్కో సూర్యాపేట జిల్లా మేనేజర్ ఏ.వెకటేశ్, కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లికి చెందిన శాస్త్రవేత్త కిరణ్, ఎంఈ మార్క్ఫెడ్ దేవేందర్ అన్నారు.
గతంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాజా మాజీ సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీఓ రామచంద్రరావుకు శనివారం వినతిపత్రం అంద�
గత సంవత్సరం కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న చెక్ డ్యాములకు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం అని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి అన్నారు.
భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ ఎస్డబ్లయూసీ గోదాం నందు భూ భారతి చట్టం 2025 పై
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లా�
కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాసీల్దార్ హిమబిందు అన్నారు. మంగళవారం మండలంలోని శాంతినగర్లో ఏర్పాటు చేస
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళ�