2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ పోషిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కే (Project K) షూటింగ్తో బిజీగా ఉన్నాడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన�
పేర్లు సూచించాలని నెటిజన్లను కోరిన ఆనంద్ మహీంద్రా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:డ్రోన్లు జనజీవితంలో భాగమైపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వాటి ప్రాముఖ్యత పెరిగింది. పంటల సేద్యానికి ఉపయోగించే డ్రోన్లకు ఓ చ
Lata Mangeshkar | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా. ఆదివారం ఉదయం కన్నుమూసిన గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు.
Anand Mahindra | అది వైరల్ వీడియో కావచ్చు.. ఫన్నీ వీడియో కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ప్రేరణ కలిగించే అంశం కావచ్చు.. రెగ్యులర్గా ఆయన పోస్టులు చేస్తూ నెటిజన్లకు ఎప్పుడూ టచ్లో ఉంటుంటారు.
బెంగళూరు: పర్యాటకులతో ఉన్న ఒక వాహనాన్ని పులి తన పంటితో లాగింది. పులి ఎంత బలమైందో నిరూపించిన ఈ అరుదైన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్లో జరిగింది. మహీంద్రా కంపెనీకి చెందిన �
Anand Mahindra | నాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. తండ్రిని కూడా పోషించాలి. కానీ.. నాకు పుట్టుకతోనే చేతులు, కాళ్లు లేవు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఇలా వాహనాన్ని నాకు అనుగుణంగా తయారు చేయించా
దేశంలో సృజనాత్మకగలవారు ఎక్కడున్నా వెదికిమరీ పట్టుకుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. వారి ప్రతిభను తన ట్విటర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు.. వారికి భారీ బహుమతు�
900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా | బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తన కంపెనీ ఉద్యోగుల్లో 900 మందిని ఒకే