బెంగళూరులో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనం అవస్థలుపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లపై
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. మిస్త్రీ మరో ముగ్గురితో కలిసి మెర
అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియామకం పట్ల పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర హర్షం వ్యక్తం చేశారు.
భారత యువ చెస్ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద.. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్కు మరోసారి షాకిచ్చాడు. ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్లో అద్భుతమైన ఎత్తులతో కార్లసన్ను ఓడించాడు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, బ
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను పంచుకుంటారు. కొన్ని సరదాగా.. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ వస్తుంటారు. ఆయన షే
నెట్టింట ఆసక్తికర విషయాలు పంచుకుంటూ.. నెటిజన్లకు స్ఫూర్తినిచ్చే వారిలో బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన.. ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడతారా? అని ఎదురుచూసే �
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. స్ఫూర్తివంతమైన, ఆలోచింపజేసే వీడియోలు షేర్ చేస్తుంటారు. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉండే బడా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన ఎప్పుడు ఎలాంటి వీడియో షేర్ చేసినా అది నెటిజన్లను అబ్బురపరుస్తూనే ఉంటుంది. తా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన ట్వీట్లతో అలరించే బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా. ఆయన తాజాగా టీమిండియాపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా రాణించిన
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్ర సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒకరు. తనకు తోచిన విషయాలను, కనిపించిన అద్భుతాలను అందరితో పంచుకుంటూ సంతోషిస్తారాయన. అలాగే ఇటీవల అగ్రరాజ్యం అమెర�