న్యూఢిల్లీ: వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ( Anand Mahindra ) తన ట్వీట్లతో ఆసక్తికర విషయాలు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా చేసిన ఓ ట్వీట్ అమెరికాలో డబ్బవాలాల గురించి తెలియచేస్తోంది. న్యూయార్క్ వీధుల్లో
ఆనంద్ మహీంద్రా.. ఒక బిజినెస్ టైకూన్. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్. అంతే కాదు.. ఆయన సోషల్ సర్వీస్లో ఎంతో ముందుంటారు. ఆయన ఇప్పటిక వరకు ఎందరికో దారి చూపించారు. కష్టాల్లో ఉన్నవాళ్లు తన�
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోరు కానీ.. సమకాలీన అంశాల మీద మాత్రం ఆయన పోస్టులు పెడుతుంటార�
మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమొబైల్ కంపెనీ తాజాగా బ్రాండ్ న్యూ లోగోను ఆవిష్కరించింది. త్వరలో రాబోయే ఎస్యూవీ మోడల్స్ అన్నీ ఇదే లోగోతో విడుదల కానున్నాయి. మహీంద్ర ఎక్స్యూవీ 700 ప్రీమియం ఎస్యూవీ వెహిక�
ఎట్టెట్టా.. ముంబైలోని తాజ్ హోటల్లో 6 రూపాయలకే రూమ్ ఇస్తున్నారా? అని నోరెళ్లబెట్టకండి. అది ఇప్పుడు కాదు.. ఒకప్పుడు అంటే.. 1903వ సంవత్సరంలో ముంబై తాజ్ హోటల్లో ఒక్క నైట్కు ఒక రూమ్ ధర అది. 1903 నాటి తాజ్ హ�
మహింద్రా గ్రూప్ చైర్మన్గా ఆనంద్ గుడ్బై..?| ఆనంద్ మహీంద్రా.. పరిచయం అక్కర్లేని పేరు.. వివిధ పారిశ్రామిక కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ .....
వరుసగా రెండో ఒలింపిక్స్లో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu). ఆమె బ్రాంజ్ మెడల్ గెలిచినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మహీంద్ర�
ఆదివారం పేరు ఎత్తితే చాలు. ఆరోజు హాలిడే. ఏ పనీ చేయకూడదు. ఆఫీసులకు ఎలాగూ సెలవు. ఇక రోజువారి పనులను కూడా కొందరు ఆదివారం పేరుతో వాయిదా వేస్తుంటారు. ముఖ్యంగా వ్యాయామం విషయంలోనూ బద్ధకిస్తుంటారు. రోజ
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నూతన ఆవిష్కరణలు మెచ్చుకుంటూ సరదాగా, ప్రోత్సాహకరకంగా ఉండే ట్విట్టర్లో పోస్టులు పెడుతుంటారు. ఈసారి ఆయన ఓ మెదడుకు మేత లాంటి పోస్టు పెట్టారు. ఓ గుండ్రిని బంతి
హైదరాబాద్: తరచుగా వినూత్న ఆవిష్కరణ లు జరిపిన వ్యక్తులను మెచ్చుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకునే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈసారి ఓ నవ్వు పుట్టించే అంశాన్ని సరదాగా షేర్ చేసుకున్నారు. అ�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ జన జీవనాన్ని అతలాకుతలం చేసినా ఆశాభావం, ప్రేమ కూడా హద్దులు లేకుండా విశ్వవ్యాప్తమైందని రాస్తూ కోకొకోలా యాడ్ ను సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామికవేత
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన భారత అరంగేట్రం క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా థార్ వాహనాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. నటరాజన్, వాషింగ్టన్ సుందర్,