అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశా�
సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమీద రాతలేనని కొన్ని పాఠశాలలు రుజువు చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు అటుంచితే 50 ఏండ్ల కిందట నిర్మించిన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రాథమ�
పౌర సేవలకు నెలవైన మీ సేవ కేంద్రాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరిట కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారు బడుల్లో సివిల్ పనుల నిర్వహణ బాధ్యతలు పొదుపు సంఘాలకు కట్టబెట్టిన కాంగ్రెస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి(సోమవారం) నుంచి 29వ తేదీ వరకు ఆందోళన బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు రూపొందించారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలో మొరుమురుకాలనీ పాఠశాలలో టైల్స్ పనులు పూర్తయి తరగతి గదులు అందంగా ముస్తాబయ్యాయి. ‘సమస్యలు ఇలా.. చదువులు సాగేదెలా’ శీర్షికన ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్ప�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈసారి తమ బడులు సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతాయన్న సంబురంతో విద్యార�
జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిం చి బడిబయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల’లో భాగంగా స్కూళ్లలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని కొంపల్లి, రామయ్య గూడ, కొటాలగూడ, కామారెడ్డి గూడ ప్రాథమిక పాఠశ
విద్యా సంవత్సరం ప్రారంభంలోపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశా
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. వికారాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పనులు ఎక్కడికక్కడే �
అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్పిన పనులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంఈవో, ఎంపీడీవో, ఏఈ తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ స�
వచ్చే జూన్ 10లోపు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయలు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు.
జిల్లాలోని 584 అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణ పరిధి బాషానాయక్తండాలోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను