Texas Car Accident | అమెరికా (America) లోని టెక్సాస్ (Texas)లో ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) శివారులో ఉన్న ఓ మాల్లో చొరబడిన దుండగుడు (Gunman) విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
టీ హబ్ను అమెరికాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి టీ హబ్లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రత్యేకంగా పరిశీలించారు.
వైద్యరంగంలో అద్భుతం జరిగింది. అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్రచికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్రచికిత్స చేసేందుకు నూతన విధానాన్ని ఆవిష�
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కొద్ది వారాలకే మరో బ్యాంక్ మూతపడింది. తీవ్ర చిక్కుల్లో పడ్డ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను రెగ్యులేటర్లు మూసివేస్తు�
అమెరికా హెచ్1-బీ వీసా లాటరీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోస, దుర్వినియోగ పద్ధతులను తొలగించడం ద్వారా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించినట్టు ఒక �
విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు బాగానే సంపాదిస్తున్నారు. దేశీయ వలసదారుల ఆదాయంలో 40 శాతం వృద్ధి నమోదు కాగా, విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయంలో 120 శాతం పెరుగుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక (డబ�
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో కలిసి ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. ఈ మేరకు మూడు నిమిషాల ప్రచార వీడియోన�
వరుసగా మూడువారాల పాటు ర్యాలీ జరిపిన మార్కెట్ ముగిసినవారంలో కరెక్షన్కు లోనయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 204 పాయింట్లు క్షీణించి 17,624 వద్ద నిలిచింది. అమెరికా నుంచి వెలువడుతున్న జాబ్స్, ద్రవ్యోల్బణం గణాంకాలు..
జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనా�
అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సైయేశ్ వీర (24) మృతి చెందాడు. మృతుడు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ పెట్రోల్ బంక్లో క్లర్క్గా పనిచేస్తున్నట్టు కొలంబస్ పోలీసులు తెలిపారు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఇజ్రాయెల్ పౌరులు మరోసారి ఆందోళనలను ఉధృతం చేశారు. న్యాయ సం స్కరణలకు వ్యతిరేకంగా వేలాదిగా జనాలు జెండాలు చేతబట్టుకొని, ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకుందామం టూ నినాదాలు చేశారు.