US Woman | భర్తను అంతమొందించేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్త రోజూ తాగే కాఫీ (Coffee)లో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని (Poisoning) కలిపి ఇచ్చింది.
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది.
అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్ను హ్యాకింగ్ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
Nuh Violence | హర్యానా నూహ్లో చెలరేగిన హింస్మాకాండ గురువారానికి దక్షిణ హర్యానా అంతటి విస్తరించింది. గురుగ్రామ్తో పాటు పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను న�
India - Pakistan | భారత్ - పాకిస్థాన్ మధ్య ఆందోళన కలిగించే అంశాలపై చర్చలను ప్రారంభించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్యం విదేశాంగశాఖ పేర్కొంది. అగ్రరాజ్యం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో.. తమ వేదికపైనున్న నకిలీ వస్తూత్పత్తులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గడిచిన 6 నెలల్లో ఏకంగా దాదాపు 42 లక్షల నకిలీ ప్రోడక్ట్స్ను తమ సైట్ నుంచి తొలగించింది. అలాగే మరో 10 లక్షల ని�
Corona Virus |అమెరికాలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో బాధపడుతూ జూలై రెండో వారంలో 7,100 మంది దవాఖానల్లో చేరారు. అంతకుముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉన్నది. గత ఏడాది డిసెంబర్తో పోలిస్తే కేసుల సంఖ్య పది శాతం పె
ఒకప్పుడు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచిన టాటూ (పచ్చబొట్టు) ప్రస్తుతం ఫ్యాషన్కు చిరునామాగా మారింది. సాధారణ యువత నుంచి పెద్దపెద్ద సెలబ్రెటీల వరకు టాటూలు వేసుకొని మురిసిపోతున్నారు.
US Presidential Election | 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారత సంతతి వ్యక్తి నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం ఆశిస్తున్నట్టు ఏరోస్పేస్ ఇంజినీర్ హిర్ష్ వర్ధన్ సింగ్ తాజాగా వెల్లడించారు.
వాసనను గుర్తించే శక్తి క్షీణించడానికి, తర్వాత కాలంలో కుంగుబాటు లక్షణాలు వృద్ధి చెందడానికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ప్రాథమిక దశలో హైపోసోమ్నియాగా, సమస్య మరీ తీవ్రమైతే ఎనోసోమ్నియాగా ప
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ఇండియన్ అమెరికన్ బరిలో నిలిచారు. తాను కూడా పోటీకి దిగుతున్నట్టు ఏరోస్పేస్ ఇంజినీర్ హర్షవర్ధన్ సింగ్ గురువారం ట్విట్టర్ ద్వారా వె
‘హెచ్-1బీ’ వీసా దరఖాస్తుదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. అతి త్వరలోనే రెండో విడుత లాటరీ ప్రక్రియను చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీసాలను జారీ చేస్తామని తెలి