Hydraa Victims | ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదని హైడ్రా అధికారుల తీరుపై అమీన్ పూర్ హైడ్రా కూల్చివేత బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చారు.. నిద్రలోనుండి లాక్కొచ్చ
ప్రభుత్వ, శిఖం భూములను పరిరక్షించడంలో రెవెన్యూ, ఇరిగేషన్శాఖల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. భూములు ఆక్రమణకు గూరవుతున్నా స్పందించడం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని స్థానికులు హైడ్రాను ఆ�
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ఒకప్పుడు సాధారణ గ్రామ పంచాయతీ, నేడు హైదరాబాద్ మహానగరంలో విలీనమైంది. తొలుత గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్, ఆ తర్వాత మున్సిపల్గా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిస�
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్రింగ్రోడ్డు లోపల, సమీపంలో ఉన్న 27
కొందరు కొన్నికొన్ని కీటకాలను చూసి భయపడుతుంటారు. ఈ కోవలోనే చీమల ఫోబియాతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అమీన్పూర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్ తెలి�
హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు (HYDRAA) చేపట్టింది. సర్వే నంబర్ 100లో నిర్మించిన భారీ భవంపై స్థానికులు ఫిర్మాదు చేశారు. దీంతో పరిశీలించిన అధిరాకులు దానిని అక్రమ నిర్మాణంగా గురించారు.
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత ఐలాపూర్ మాణిక్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్
MLA Gudem Mahipal reddy | శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
MP Raghunandanrao | మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమి�
ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, అన్ని ఒకేచోట దొరికేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.