హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు (HYDRAA) చేపట్టింది. సర్వే నంబర్ 100లో నిర్మించిన భారీ భవంపై స్థానికులు ఫిర్మాదు చేశారు. దీంతో పరిశీలించిన అధిరాకులు దానిని అక్రమ నిర్మాణంగా గురించారు.
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత ఐలాపూర్ మాణిక్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్
MLA Gudem Mahipal reddy | శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
MP Raghunandanrao | మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమి�
ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, అన్ని ఒకేచోట దొరికేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
Tragedy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇద్దరు పిల్లలపైకి కారు ఎక్కించింది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు దుర్మరణం చెందారు.
హైదరాబాద్కు సమీపంలో ఉన్న అమీన్పూర్ మండలంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లే�
అనుమానాస్పద స్థితిలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా నేలకొండపల్లి మండలం మ
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లోని సర్వే నంబర్ 30లో వేసిన వెంచర్ అక్రమమే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో వెంచర్ వేయడంపై ‘నమస్తే తెలంగాణ’లో గురువా�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30 గల 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు వందకు పైగా ఎకరాల్లో అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్ల నిర్మాణం చేపట్టి అమ�