‘ఏరా.. ఎంత అహంకారం నీకు..నేను పిలిస్తే రావా..చంపేస్తా నిన్ను’ అంటూ రహ్మత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి రెచ్చిపోయి యూసుఫ్గూడ -19 సర్కిల్ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి వచ్చి వీరంగం సృష్టిం�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ సీపీఎం అన�
దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) టాప్-10 రాష్ర్టాల వాటా 87 శాతం ఉన్నట్టు ఇక్రా అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది.
రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని ఆశాకార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
అందరికీ అన్నం పెట్టే అన్నదాత కుటుంబాన్ని గౌరవించుకునేలా, పాడి, వ్యవసాయ పశువులతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా కరీంనగర్ మారెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎడ్లబండితో కూడిన రైతు విగ్రహం ప్రత్యేక ఆకర్
మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో మరింత పారదర్శకత కోసం క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చేసిన కొత్త ప్రతిపాదన.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ల లాభాలకు కోత పెడుతున్నది.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) బాలాఘాట్ (Balaghat) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్(Encounter) ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) మరణించారు.
ఎవరూ ఊహించని రీతిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చిపంటను తీసుకొచ్చారు. గడిచిన మూడు రోజులు మార్కెట్కు వరుస సెలవులు రావడంతో తిరిగి సోమవారం యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. వరుస సెలవు�
Khammam | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కాసుల పంట పండిస్తున్నది. సెస్ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్లను రాబట్టింది.. రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఏఎంసీకి ఈ ఆర్థిక సంవత్స�
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు తేజా రకం పోటెత్తుతున్నది. వారం రోజుల నుంచి మార్కెట్కు భారీగా ‘ఎర్ర బంగారం’ తరలివస్తున్నది. ఈసారి చీడపీడల కారణంగా పంట కాస్త దెబ్బతిన్నప్పటికీ దిగుబడులు ఆశాజనకంగా ఉన్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �