రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �
స్టేషన్ ఘన్పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాబోవు ఎన్నికల నాటికి ప్రతి రైతుకు చేరేలా వ్యవసాయ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. సో�