శాంతి భద్రతల సమస్య లేదా ఏదైన ఆపత్కాల పరిస్థితులు ఎదురైనప్పుడు డయల్ 100 నంబర్కు కాల్ చేయాలి.. అగ్ని ప్రమాదం జరిగితే 101కు కాల్ చేయాలి.. వైద్య సేవలు, అంబులెన్స్ కోసం 108కు, పిల్లల భద్రత కోసం 1098కు, ఏవైన ప్రకృతి వ�
నీతి ఆయోగ్ పథకంలో భాగంగా తిర్యాణి బ్లాక్లో మంజూరైన పనులు త్వరగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో క�
మంత్రుల పర్యటన అత్యవసర అంబులెన్స్ సేవలకు అటంకం కలిగించింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్కు తరలించే అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది.
ఇప్పటికే క్విక్ కామర్స్ ద్వారా 10 నిమిషాల్లో కావాల్సిన వస్తువులను మన ఇంటి ముంగిటకు చేరుస్తున్న బ్లింకిట్ ఇప్పుడు 10 నిమిషాల్లో అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్�
ప్రమాదాలకు గురైన బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పశు సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సంచార పశువైద్య(1962) ఉద్యోగులు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం మూగజీవాల సేవకు అంకితమవుతున్న సిబ్బంది 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు�
బండ్లగూడ : రోగుల సౌకర్యార్థం అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్తా అత్యాధునిక అంబులెన్స్ను విరాళంగ
నడవడం ఇష్టం లేక అంబులెన్స్కు ఫోన్ | సాధారణంగా అంబులెన్స్ సర్వీసులను ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే వాడుకోవాలి. యాక్సిడెంట్ అయినా లేదా ఎవరికైనా రోడ్డు మీద ఆరోగ్యం
మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్లు ఒక్క కాల్.. క్షణాల్లో చెంతకు అందుబాటులో అన్ని వసతులు క్షతగాత్రులు, గర్భిణులకు వరం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువ
ఇబ్రహీంపట్నం : పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ నాయకులు కమలాకర్రెడ్డి, నందారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్�
జిల్లాలో 5సంచార వాహనాలు ఏడాదికి 35వేల మూగజీవాలకు వైద్యం సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ఇబ్రహీంపట్నం రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మూగజీవాల కోసం అందు బాటులోకి తీసుకొచ్చిన పశుసంచార వాహన�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆపదలో ఉన్నవారికి ఉచిత అంబులెన్స్ సేవలు అందించేందుకు వెన్నపూస ఫౌండేషన్ ముందుకొచ్చింది. సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సీపీ సజ్జనార్ ఉచిత అంబులె
సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి, మే 10(నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడ్డ న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు చికిత్స నిమిత్తం వారి ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించేందుకు స్వరాజ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల�