అత్యవసరంగా ప్రయాణించాల్సిన అంబులెన్స్ వికారాబాద్ జిల్లా తాండూరులోని రైల్వే బ్రిడ్జిపై ఆగిపోయింది. శుక్రవారం తాండూరు నుంచి యాలాల మండలం వైపు అంబులెన్స్ వెళ్లాల్సి ఉండగా, ఉన్నట్టుండి రైల్వే వంతెనపై �
Ambulance Kills Couple | రోడ్డు క్రాసింగ్ వద్ద అంబులెన్స్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసింది. ముందున్న పలు ద్విచక్ర వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఒక స్కూటీని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. పోలీస్ అవుట్పోస్ట్ను ఢీకొట్ట�
Road accident | అంబులెన్స్ (Ambulance) అదుపుతప్పి లోయలోపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పంజాబ్ (Punjab) రాష్ట్రం హోషియార్పూర్ (Hoshiarpur) జిల్లాలోని చింట్పుర్ని (Chintpurni) రోడ్డుపైగల మంగువాల్ బ్యారియర్ దగ
పరుగు పందెంలో పతకాలు గెలిచినవాళ్లను చూశాం. కానీ, పందెంలేని పరుగులో పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్ నెటిజన్ల మనసు గెలిచింది. సాధారణంగా రద్దీగా ఉన్న రహదారిపైకి అంబులెన్స్ వస్తే పోలీసులు వెంటనే స్పందిస్�
అంబులెన్స్ రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన యువతిని బైక్పై తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్రెడ్డిగూడెంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్రెడ్డిగూడేనికి చెందిన గుగులోత�
Woman died | ఇంటి సమీపంలో ఆమెపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమెను ఆస్పత్రి (Hospital) కి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ (Ambulance) లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ (Tra
Pregnant women | మూన్యా నాయక్ తండాలో ఓ గర్బిణీ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆమెను తీసుకెళ్లాలంటే మాత్రం అంబులెన్స్ను తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తండాకు కనీసం అంబులెన్స్ వెళ్లి వచ్చేందుకు కూడా దార�
పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన రైతును 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తున్న క్రమంలో ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. రైతు కుటుంబ �
Farmer Died | పొలంలో పనిచేసుకుంటూ అస్వస్థతకు గురైన రైతును తరలిస్తు అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం లేక మృతి చెందిన విషాద ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Woman Gang-Raped In Moving Ambulance | హోంగార్డు సెలక్షన్ కోసం హాజరైన మహిళ భౌతిక పరీక్షలో స్పృహ కోల్పోయింది. ఆమెను హాస్పిటల్కు తరలిస్తుండగా కదులుతున్న అంబులెన్స్లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు అంబులెన్స్ గ్రామం వరకు రాకపోవడంతో ఓ గిరిజన గర్భిణి పురిటి నొప్పులతో నరకయాతన అనుభవిస్తూ ఎడ్లబండిపై వెళ్లి అవస్థలు పడిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఖర�
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. సఖరం (28), అవిత (26) దంపతులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.