Signal Jump | బెంగళూరు పోలీసులు వాహనదారులకు రిలీఫ్ కల్పించారు. తమ వెనుక ఉన్న అంబులెన్సులకు దారి ఇచ్చేందుకు సిగ్నల్ జంప్ చేసినా, జీబ్రా లైన్ దాటినా ఇక ఫైన్ విధించరు.
ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమ�
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్ల దౌర్జన్యం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సాక్షిగా ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్లు, ఓనర్లు కాసులకోసం కక్కుర్తి పడి ఇష�
కృష్ణమూర్తి అనే పోస్టల్ ఉద్యోగి మంగళవారం మహబూబ్నగర్ హెడ్ పోస్టాఫీస్ నుంచి రూ.10 లక్షల నగదును బైక్పై తీసుకెళ్తుండగా, మహ్మదాబాద్ మండ లం నంచర్ల వద్ద బైక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద లభించిన నగదును నిజాయితీగా అప్పగించారు 108 ఆంబులెన్స్ సిబ్బంది. సోమవారం ఎర్రగడ్డ ఫ్లై ఓవర్పై ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది.
మన దేశంలోని రోడ్లపై గోతుల్లో పడి వాహనదారులు గాయపడ్డారనో, అప్పుడప్పుడు మరణించారనో వార్తలు చదువుతుంటాం. కానీ అలాంటి గోతిలో పడి కుదుపునకు లోనైన అంబులెన్స్లోని శవం ప్రాణం పోసుకుని లేచిన విచిత్ర ఘటన హర్యా�
ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఓ కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుతోపాటు టోల్ ప్లాజా కౌంటర్ సైతం ధ్వంసమయ్యాయి. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఔరాయా జిల్లాలో అంజలి (20) అనే యువతికి కరెంట్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తీస�
Sister's Dead Body On Bike | అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు సోదరి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లాడు. (Sister's Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్ స
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత (Justice Sujatha) ప్ర�