Kaleru Venkatesh | ఆయన విద్యాధికుడు. ఢిల్లీ వర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. న్యాయవాదిగా ఎంతో మందికి సేవలందించారు. ఉద్యమ సమయంలో అడ్వకేట్ జేఏసీలో కీలక భూమిక పోషించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్లో పనిచేశారు. ప్రజల
Amberpet | కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అంబర్పేట నియోజకవర్గం రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అంబర్పేట అభివృద్ధికి కిషన్రెడ్డి చేసింది శూ
అంబర్పేట నియోజకవర్గంలో ఇతర పార్టీల చేరికలతో కారు జోరు కొనసాగుతున్నది. ఆదివారం అంబర్పేట డివిజన్ హైమద్నగర్కు చెందిన సుమారు 200 మంది ముస్లిం మైనార్టీ యువకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్�
V Hanumantha Rao | కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అంబర్పేటలోని తన నివాసంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రజలను కోరారు. బాగ్అంబర్పేట డివిజన్లోని రహత్నగర్, న్యూవినాయకనగర్
కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ �
Musi River | మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్త�
జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో అంబర్పేట విద్యార్థులు సత్తాచాటారు. గత వారం జరిగిన టోర్నీలో కవిత తైక్వాండో అకాడమీకి చెందిన 60 మంది విద్యార్థులు స్పీడ్కిక్కింగ్, పూమ్సీ, కొరిగి విభాగాల్లో పోటీపడ్డార�
నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ పర్యటించారు. నల్లకుంట డివిజన్ పరిధిలోని రత్నానగర్ వద్ద హుస్సేన్సాగర్ సర్�
వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వడం, రోడ్లపై చెట్టుకొమ్మలు విరిగి పడిపోవడం, వాన నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కొట్టుకపోవడం, మ్యాన్హోళ్లు పగిలిపోవడంలాంటి సమస్యలు ప్రతి ఏడాది తలెత్తుతుంటాయని అందర�
ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో ఆనందంగా జీవించాలనే విశాల హృద యం కలిగిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.