167వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్లలోని ప్రధాన కూడళ్లలోని మహానీయుల విగ్రహాల తొలగింపు విషయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. జ డ్చర్లలోని సిగ్నల్గడ్డ వద్దనున్న అంబేద్కర్, జ్యోతిరావు ఫ
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. ఈ నెల 17 నుంచి వరుస ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోరాటం ఉధృతం చేస్తున్నారు.
Statues | తరాలు మారుతున్నా కొద్దీ కొత్త తరాలకు గొప్ప వారి జీవితాలు, వారి త్యాగాలు, వారు చేసిన పనులు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో వారి అభిమానులు, సంఘాల ఆధ్వర్యంలో మహానీయుల విగ్రహాలు(statues) ప్రతిష్టిస్తారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు లాక్కునే ప్రయత్నం చేసిన అధికారులపై తిరగబడిన లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా నిరసనలతో హోరెత్తి
రాజకీయాల్లో పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం మనం చేసిన పనులు, సేవా కార్యక్రమాలే చిరస్థాయిగా నిలుస్తాయని, గుర్తింపును తీసుకొస్తాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. కల్లూరు మండల పరిషత్ కార్యాల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, బడుగు, బలహీన వర్గాలకు బాబా సాహెబ్�
నవభారత నిర్మాణ ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వేడుకలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వే
శాతవాహనుల మొట్టమొదటి రాజధాని కోటిలింగాలకు కొత్త శోభ తెస్తామని, చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుకొని టూరిస్టు స్పాట్గా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం విశిష్టమైనదని.. దీని ప్రాముఖ్యతను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా పేర్కొన్నారు. శనివారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో భారత రాజ్యాంగ దినోత్సవా
రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘన ంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డ
భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని, రాజ్యాంగ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించార
దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, ఈసీఐఎల్ చౌరస్తాలో భార
దేశ పౌరులందరూ సమాన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భారత రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని జ రుపుకోవడం శుభపరిణామమని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు.
భారత పౌరులందరికి సమాన హక్కులను కల్పిస్తూ..ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం నేడు ఆమోదించబడిన రోజుగా దేశ ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతో�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చ�