Ambati Rambabu | సోషల్మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు ఎమ్మెల్యేలను లాగేసుకుని వైఎస్ జగన్ను ఒంటరి చేయాలనే ప్రయత్నం చేసి చంద్రబాబు భంగపడ్డారని అన్నారు.
Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల పర్యటన చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ అతికించిన చొక్కాన�
Ambati Rambabu | విశాఖలోని రుషికొండలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
AP News | మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో అంబటి రాంబాబుది అందె వేసిన చేయి అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించా
Ambati Rambabu |ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులుచేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Ambati Rambabu | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్పై వ్యంగ్యంగా స్పందించారు. కాదేదీ
Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని �
Ambati Rambabu | తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తున్న ఏపీ సీఎం వ్యాఖ్యలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చంద్రబాబు కుట్రలు బయటపెట్టాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరారు.
Ambati Rambabu | తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలతో అప్రతిష్టపాలు చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Ambati Rambabu | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్పై రాజకీయ కక్షతోనే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను రాజకీయ�
Ambati Rambabu | ఏపీలో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న కక్షతో చంద్రబాబు వరదలను రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Ambati Rambabu | విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు వాగుపై ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Ambati Rambabu | వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్కు అంట�
Ambati Rambabu | దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో మాత్రం నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అ�