కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన జ్వాల వెల్లువెత్తింది. శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు
దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పాదయాత్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసిన
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
BJP | అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల(BJP's conspiracies ) ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే (Medak Mla), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో
అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్�
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడ
జనవరి 25న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక వెలువడి అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన తర్వాత పలు రకాలైన స్పందనలు వెలువడ్డాయి. కోపోద్రిక్తులైన జాతీయవాదులు దీనిని భారత్పై దాడిగా అభివర్ణించారు
‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.