Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటూఇటుగా ఆరు దశాబ్దాలు పాలించి దేశాన్ని అధోగతికి చేర్చిన కాంగ్రెస్, దశాబ్దకాలంగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం తోడు దొంగలుగా రోజురోజ�
త్వరలోనే జిల్లా కేంద్రంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేసి 800 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ�
CPI Narayana | సింగరేణిని జలగలా రక్తం పీల్చేందుకు మోదీ కుయుక్తులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేని అయితే బ్లాక్ల కేటాయింపు అధికారం
గడిచిన ఏడాది కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద రెట్టింపునకుపైగా ఎగిసింది. ఏకంగా 116 శాతం ఎగబాకినట్టు ఈ ఏడాదికిగాను బుధవారం విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో తేలింద�
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కు�
దేశీయ కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొన్నది. ఇప్పటి వరకు దేశీయ కుబేరుడగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ర్యాంక్కు
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ గురించి బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో దేశంలోని నిరుద్యోగిత గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ మాట�
అమరావతి, మే 25; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రి�
ముంబై : దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అడుగుతీసి బయటపెట్టాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన కాన్వాయ్ ఆయనను అనుసరించాల్సిందే. భారత్ లో ఓ ప్రైవేట్ వ్యక్తిని ఇంతటి ఖరీదైన కార్ల వరస అనుసరి�