కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో అటు హైదరాబాద్ నగరంలోనూ, ఇటు రంగారెడ్డి జిల్లాలోనూ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తిగా కుదేలైందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ పార్లమెంట్ ఉమ్మడి సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఆమనగల్లు : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ పథ�
ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెల
ఆమనగల్లు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం రెండోసారి పదవీ ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో ఆయన చేత ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణ�
ఆమనగల్లు : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్గిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో తాసి
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణానికి చెందిన వడ్యావత్ పవన్కళ్యాణ్ను బైక్ దొంగతనంలో కేసులో మంగళవారం రిమాండ్ చేసినట్లు ఎస్సై ధర్మేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాం
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్
ఆమనగల్లు : ప్రేమతో ఏదైనా జయించవచ్చని యేసు క్రీస్తు జీవితమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల �
ఆమనగల్లు : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులంతా నడుం బిగించి ముందడగు వేయాలని సీఐ ఉపేందర్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ చేయాలని కోరుతూ శృతిలయ కల్చ�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై హర్షం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు : అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రలుగా పరిగేత్తిస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకేళ్త�
ఆమనగల్లు : మండలంలోని గౌరారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రాష్ట్ర ప�