Alumni | కొల్లాపూర్లోని జీయూపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత సోమశిలలో కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణార
50 ఏండ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకచోట గుమిగుడి వారి చిన్ననాటి మధురస్మతులను నెమరేసుకున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 1975-76 సంవత్సరం పదవ చదువుకున్న పూర్వ విద్యార్థుల�
Alumni | చేర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్ధులు పాఠశాలలో ఆదివారం పూర్వపు విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
Alumni Help | చేర్యాల మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ 10వ తరగతికి చెందిన గాజుల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు విద్యార్ధులు తమతో 10 సంవత్సరాలపాటు విద్యను అభ్యసించి అనా�
Diamond jubilee | మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రారంభం నుంచి 2025 వరకు పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు వజ్రోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Alumni | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సరం పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 41 సంవత్సరాలు తర్వాత ఒకచోట కలుసుకున్నారు.
ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
Alumni | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్న పొర్ల జడ్పీ ఉన్నత పాఠశాల 2010-11 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
School Development | తాము చదివిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు.
Alumni Students | మండల కేంద్రంలోని రవితేజ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించారు.
ఖిలావరంగల్ (Warangal) మధ్య కోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1997-98 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగ