అన్నవరం దేవేందర్ సంపాదకత్వంలో వెలువడిన ‘వజ్రోత్సవ కవిత’ ఈనెల 25 మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కవి రచయిత శాసనమండలి సభ్యులు దేశప తి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఆవిష్కరిస్తారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95లో పదో తరగతి చదివిన విద్యార్థులు స్థానిక పాఠశాలలో ఆదివారం ఒకే వేదికపై చేరుకుని సందడి చేశారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత కలుసుకున్న చిన్నినాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలన�
జేఎన్టీయూ హైదరాబాద్ను మరింత మెరుగైన విధంగా అభివృద్ధి పరుచాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అకాడమిక్ అంశాలు, విద్యార్థులకు, టీచింగ్ ఫ్యాకల్టీకి పలు రకాల శిక్షణా కార�
ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ స్థానాల్లో వర్సిటీ పూర్వ విద్యార్థులు ఆ ఘనత ఉస్మానియాదే.. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్/ అడ్డగుట్ట : ఉస్మాని