అన్నవరం దేవేందర్ సంపాదకత్వంలో వెలువడిన ‘వజ్రోత్సవ కవిత’ ఈనెల 25 మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కవి రచయిత శాసనమండలి సభ్యులు దేశప తి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఆవిష్కరిస్తారు.
హుస్నాబాద్ పాఠశాల 75 ఏం డ్లు నిండిన సందర్భంగా పూర్వ విద్యార్థుల కవితలతో ఈ సంపుటి తీసుకు వచ్చారు. ఈ సభలో ఎమ్మె ల్యే వొడితెల సతీష్ కుమార్, కొండ లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, శ్యాం ప్రసాద్ లాల్, గులాబీల మల్లారెడ్డి లు పాల్గొంటారు.
– వజ్రోత్సవ సమ్మేళన కమిటీ