తెలంగాణ రచయితల సంఘం జంట నగరా లు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సం యుక్త ఆధ్వర్యంలో ‘కవి వారం’ కవితా సంకల నం ఆవిష్కరణ ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం లో జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్ ముఖ్
అన్నవరం దేవేందర్ సంపాదకత్వంలో వెలువడిన ‘వజ్రోత్సవ కవిత’ ఈనెల 25 మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కవి రచయిత శాసనమండలి సభ్యులు దేశప తి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఆవిష్కరిస్తారు.
‘జాతిపిత’ జీవిత నేపథ్యంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. ఆయన ఒక మహాసముద్రం. బాపూజీ జీవితాన్ని తరచి చూసినప్పుడల్లా కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. ‘గాంధీ అభిమానులు తనను మెచ్చుకోవడం సహజమే. కానీ, ప