సినీనటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. ‘పుష్ప-2’ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిన కేసులో ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను
రెండు మూడు రోజుల క్రితం ఒక తెలుగు సినిమా రంగ ప్రముఖుడు మాట్లాడుతూ.. సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని, కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని సెలవిచ్చారు. అల్లు అరెస్ట్ ఉదంతం, ఆ తర్వాతి పరిణామాలు, దానిచుట్టూ
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది.
Allu Arjun Gets Regular Bail | సంధ్య థియేటర్ ఘటనలో అగ్ర నటుడు అల్లు అర్జున్కి భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ �
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది.
సంధ్య థియేయటర్ కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదావేస�
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదని, ఎక్కువ మంది ప్రజలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం, పోలీసుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నాయి. అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలుగు సినిమా రంగం హేమాహేమీలంతా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం�
వివాదాల సంగతెలావున్నా.. కెరీర్ పరంగా మాత్రం గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. ఆయన సృష్టించబోయే రికార్డే ప్రస్తుత మూవీ మేకర్లందరి టార్గెట్ అయ్యేలా ఉంది. ఏదేమైనా ‘పుష్ప 2’తో దేశం మొత్
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న పిటిషన్పై నాంపల్లి కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి.
KTR | ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి మాట్లాడారని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.