సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల పెద్దఎత్తున పంట నష్టం జరిగి�
కాంగ్రెస్ సర్కారు రోజుకు రూ.320 కోట్లు, గంటకు రూ.13 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నదని, అయినా పెండింగ్ బకాయిలు విడుదల చేయడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలను ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
TG Assembly | గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్గా ఉంటుందని ఆశించామని.. ప్రసంగమంతా పూర్తి డొల్ల అని అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని, ఆరు గ్యారెంటీలకు చట్
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
మాజీ ప్రధాని మరణించిన నేపథ్యంలో దేశం సంతాప దినాలను పాటిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాంకు వెళ్లడమేంటని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సోమవారం అ
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కారుకు చేతకావడం లేదని, అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో తెలంగాణ ప్రజల్లో ఆనందం కరువైందని, సీఎం కుటుంబానికి, కోటరీకి మాత్రమే వెలుగులు నింప�
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి స�
వ్యాపారాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, సెబీ చైర్పర్సన్కు ఒక న్యాయమా? అని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
Maheshwar Reddy | రుణమాఫీ పేరుతో రేవంత్రెడ్డి సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందని శాసనసభలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. 60లక్షల మంది రైతులు అర్హులుండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిం�
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం బాధ్యత నిర్మాణ సంస్థ మెఘాదేనని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అవినీతిమయంగా మారిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. జవాబుదారీతనం, పారదర్శకత లోపించిందని, ప్రజాపాలన పేరుతో రాక్షస పాల
పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా బయటపెడుతున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మంత్రి తప్పించుకు త�