పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు కన్వయర్ యాత్ర వివాదం, నీట్ పేపర్ లీక్, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వంటి పలు అంశాలను లేవనెత్తాయి.
Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.
Budget Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కేంద్రం ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభలకు చెందిన అన్�
Parliament | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) ఏర్పాటు చేసింది.
Mayawati: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. కుల గణన కోసం దేశంలోని అన్ని దిక్కుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు ఆమె తెలిపారు. కుల గణన డిమాండ్తో బీజేపీ నిద�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానుండగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ప్రారంభమైంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న సందర్భంగా జూలై 19న కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నదని అధికారిక వర్గాలు గురువారం మీడియాకు తెలిపాయి. ఈనెల 20న మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశా�
All Party Meeting | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో
న్యూఢిల్లీ : గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ దేశంలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రం తరఫున విదేశాంగ మం�
Sri Lanka Crisis | పొరుగుదేశంలో శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లంకలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలతో చర్చించనున్నది. శ్రీలంక స�
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ�
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావ�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 17) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ స�