Union Budget | ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం జరుగనున్నది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్కు ఆహ్వానించింది. ఈ సారి సమావేశం వర్చువల్గా జరుగనున్నది. వచ్చే
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు చెందిన ప్రతిని�
ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య సీసీసీ నస్పూర్ : పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య తె�
కామారెడ్డి టౌన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో �
ఖైరతాబాద్ : బీసీ కుల గణన చేయకపోతే బీజీపీ బీసీలు ఓట్లెయ్యరని వక్తలు స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీ సమా �
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపింది. సమావేశాలు సజావుగా
ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహార�
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్ధిక, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతానిక
హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో అఖిలపక్ష భేటీ ప్రారంభం అయింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీల�