గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితను దేవస్థాన కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 26 గురువారం వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనాన్న�
దేశంలోనే ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారు.. పక్కనే కనిపిస్తున్న పల్లెలు.. మధ్యలో నది.. ఎండాకాలంలో మాత్రమే దాటే వెసలుబాటు.. నదీపరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ర్టాల ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలంటే చుట�
పట్టణంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు మూడ్రోజులుగా కొనసాగుతున్న ది. ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న కిస్తీలు నిర్వహించగా.. శుక్రవారం పెద్దకిస్తీలు భక్తిశ్రద్ధలతో జరిపారు. హిందు ముస్లింలు ఐకమత్యంగా అధిక సంఖ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన బుద్ధుని విగ్రహాలు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బౌద్ధ అవశేషాల నమోదు�
ఆలంపూర్ పేరు ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఇక్కడి గ్రామ దేవత ఎల్లమ్మ నుంచి వచ్చినదా అనేది చర్చనీయాంశమే. గడియారం రామకృష్ణ శర్మ ఎల్లమపురం అలంపురం అయిందని, అందుకే స్థల పురాణంలో ఉన్న హేమలాపురం �
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,477 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 11,073 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.740 టీఎంసీల నీటి ని�
ఇటిక్యాల: తెరాస పార్టీ 20 ఏండ్ల జైత్రయాత్రలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని తెరాస శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వంలో నియోజక
అలంపూర్: కోటి లింగాలకు కొలువైన అలంపూరు క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యో గులు, వ్యాపారులు, బందుమిత్ర, కు
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా చేరుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,086 క్యూసెక్కు లు ఉండగా, అవుట్ఫ్లో 10,751 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.739 టీఎంస
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,995 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1
ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కం�