Lunar Eclipse | చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం సాయంత్రం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, గద్వాల-జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్ లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు.
Alampur | అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
Tungabhadra | అలంపూర్ : దైవ సన్నిధికి బయల్దేరిన యువకుడు నదిని దాటే క్రమంలో నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwal ) జిల్లా అలంపూర్( Alampur ) ఆలయ సమీపంలో చోటు చేసుకున్నది.
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర�
MLC Kavitha | అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.
గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితను దేవస్థాన కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 26 గురువారం వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనాన్న�
దేశంలోనే ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారు.. పక్కనే కనిపిస్తున్న పల్లెలు.. మధ్యలో నది.. ఎండాకాలంలో మాత్రమే దాటే వెసలుబాటు.. నదీపరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ర్టాల ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలంటే చుట�
పట్టణంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు మూడ్రోజులుగా కొనసాగుతున్న ది. ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న కిస్తీలు నిర్వహించగా.. శుక్రవారం పెద్దకిస్తీలు భక్తిశ్రద్ధలతో జరిపారు. హిందు ముస్లింలు ఐకమత్యంగా అధిక సంఖ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన బుద్ధుని విగ్రహాలు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బౌద్ధ అవశేషాల నమోదు�
ఆలంపూర్ పేరు ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఇక్కడి గ్రామ దేవత ఎల్లమ్మ నుంచి వచ్చినదా అనేది చర్చనీయాంశమే. గడియారం రామకృష్ణ శర్మ ఎల్లమపురం అలంపురం అయిందని, అందుకే స్థల పురాణంలో ఉన్న హేమలాపురం �
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,477 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 11,073 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.740 టీఎంసీల నీటి ని�