అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్కు గురువారం నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో లబ్ధి పొందారని, నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు రాలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవ
బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల బీఆర్�
CM KCR | తుంగభద్ర, కృష్ణా నదులు పక్కనే ఉన్నా 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నీళ్లు ఎందుకివ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన�
CM KCR | కాంగ్రెస్ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తామంటుందని.. ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది.
CM KCR | ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి కాదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద స
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో ప్రజా క్షేత్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నది. స్వయంగా బీఆర్ఎస్ అధి�
Lunar Eclipse | చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం సాయంత్రం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, గద్వాల-జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్ లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు.
Alampur | అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
Tungabhadra | అలంపూర్ : దైవ సన్నిధికి బయల్దేరిన యువకుడు నదిని దాటే క్రమంలో నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwal ) జిల్లా అలంపూర్( Alampur ) ఆలయ సమీపంలో చోటు చేసుకున్నది.
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర�
MLC Kavitha | అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.