ఇటిక్యాల: తెరాస పార్టీ 20 ఏండ్ల జైత్రయాత్రలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని తెరాస శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వంలో నియోజక
అలంపూర్: కోటి లింగాలకు కొలువైన అలంపూరు క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యో గులు, వ్యాపారులు, బందుమిత్ర, కు
అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా చేరుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 11,086 క్యూసెక్కు లు ఉండగా, అవుట్ఫ్లో 10,751 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.739 టీఎంస
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,995 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1
ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కం�
ఉండవెల్లి: దళిత బంధు పథకంను నిలిపివేయడంపై మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, దళిత నాయకులు ర్యాలీగా చౌరస్తా కూడలికి చేరుకుని కేం�
ఏర్పాట్లు పూర్తి చేసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ పంటల సాగుపై 5వేల మంది రైతులకు అవగాహన, ఆధునిక యంత్రాల ప్రదర్శన తరలిరానున్న వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు రైతులకు ఉచిత ర
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 14,340 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,873 క్యూసెక్కులు
అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 16,827 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,485 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన ట�
అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ వాణీదేవి అలంపూరు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వీరేశం,ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, అర్చక�
అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ తేది శుక్రవారం విజయదశమిని పురష్కరించుకుని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలోని తుంగబద్ర నది తీరంలో సాయంత్రం జోగుళాంబ బాలబ్రహ్వేశ్వరులకు నిర్వహిం�
అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు బుధవారం అమ్మ వారిని మహాగౌరి దేవీగా అలంకరించి ఆరాదించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజూ విశేష పూజలు కొనసాగుతున్నాయి. అమ్మ వారిని ఒక్కో రోజు ఒక్క