ఉండవెల్లి: దళిత బంధు పథకంను నిలిపివేయడంపై మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, దళిత నాయకులు ర్యాలీగా చౌరస్తా కూడలికి చేరుకుని కేం�
ఏర్పాట్లు పూర్తి చేసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ పంటల సాగుపై 5వేల మంది రైతులకు అవగాహన, ఆధునిక యంత్రాల ప్రదర్శన తరలిరానున్న వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు రైతులకు ఉచిత ర
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 14,340 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,873 క్యూసెక్కులు
అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 16,827 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,485 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన ట�
అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ వాణీదేవి అలంపూరు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వీరేశం,ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, అర్చక�
అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ తేది శుక్రవారం విజయదశమిని పురష్కరించుకుని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలోని తుంగబద్ర నది తీరంలో సాయంత్రం జోగుళాంబ బాలబ్రహ్వేశ్వరులకు నిర్వహిం�
అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు బుధవారం అమ్మ వారిని మహాగౌరి దేవీగా అలంకరించి ఆరాదించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజూ విశేష పూజలు కొనసాగుతున్నాయి. అమ్మ వారిని ఒక్కో రోజు ఒక్క
అలంపూర్: అలంపూరులోని జోగుళాంబా బాల బ్రహ్మేశ్వర ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మం గళవారం జోగుళాంబాదేవి కాళరాత్రి దేవీగాభక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మహా మంగళహారతితో మొదలైన పూజా కార్యక�
ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారు మూల నక్షత్రమున నిజ రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చ�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో మోస్తారులో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసా గుతోంది. మంగళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 14,009 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,698 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�
అలంపూర్: దక్షిణ కాశీగా …ఐదవ శక్తి పీఠంగా పేరు గాంచిన అలంపూరులోని జోగుళాంబ మాత శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా ఐదో రోజు స్కంద మాతగా భక్తులకు దర్శన మిచ్చింది. కుమార స్వామి తల్లి స్కంద మాత కాబట్టి నవరాత్రుల�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోం ది. సోమవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 14,157 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,757 క్యూసెక్కులు ఉంది. 100. 855 టీఎంసీల సామ�
ఉండవెల్లి: అలంపూర్ మండలం సింగవరం2 గ్రామానికి చెందిన బొయ బాల ఈశ్వర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నామిని లక్ష్మిదేవికి ఐదు లక్షల రూపాయల చెక్ను ఎమ్మెల�