అలంపూర్: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన అలంపూరు క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగ ళవారం తోగుట చిన్న పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామిజీ దర్శించుకున్నారు. అంతకుముందు ఆల య అర్చకులు స్వామిజీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
స్వామి వారి, అమ్మ వారి ఆలయాల్లో వారు స్వయంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులతో పూజా విధా నాలు, హిందూ ధార్మిక, సంసృతి, సాంప్రదాలు తదితర అంశాలు చర్చించి వివరించారు.