అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా పెరిగింది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,834 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,950 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ�
అయిజ రూరల్: అలంపూర్ నియోజకవర్గంలో విధ్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. గురువా రం మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో జడ్పీటీసీ నిధులు రూ. 5లక్షలతో నిర్మిస్తున్న పాఠశాల అదనప�
అయిజ: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గురువారం పట్టణంలోన�
అయిజ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎల్లప్పుడూ రైతుల వెన్నంటే ఉంటామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొ న్నారు. గురువారం మల్దక ల్ మండలం నాగర్దొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన నాగర్దొడ్డి రిజర్వాయర్ను �
అలంపూర్: సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ఆరుద్రోత్సవం కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగా విరాజిల్లు
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగు తోంది. మంగళవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 10,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,593 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�
అయిజ: కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. సోమ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,871 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 10,474 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కల�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 8,698 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,352 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క
వడ్డేపల్లి: తుమ్మిల్ల లిఫ్ట్ ఏర్పాటుతో పాటుగా ఆర్డీస్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 13 కోట్లు మంజూరు చేసిందని, మల్లమ్మ కుంట రిజర్వాయర్ మంజూరు కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్ర�
అక్టోబర్ 7 నుంచి జోగులాంబలో దసరా వేడుకలు | అక్టోబర్ 7వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు
అయిజ: మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మ
Alampur | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.