వడ్డేపల్లి : మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా సందర్భంగా శరన్నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశామని ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు రావూరి సురేష్ తెలిపారు. 7వ తేదీ నుంచ
ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రములోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్పవాలను నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. మంగళవా రం డ్యాంలోకి ఇన్ఫ్లో 21,649 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 14,711 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క�
ఉండవెల్లి: అలంపూర్ నియోజకవర్గంలో అత్యవసర ప్రాంతాలలో బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లిదయాకర్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని మిని�
అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్త యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలుండొద్దని ఆయా శాఖ అధికారులను ఆర్డీవో రాములు ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాలను సాంప్రదాయ పద్దతిలో, భక్తి భావంతో, ఆధ్�
అలంపూర్: అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఈనెల 7నుంచి 15వ తేది వరకు నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఉభయ ఆలయాలను నీటితో శుద్ధి చేశారు.
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా పెరిగింది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,834 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,950 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ�
అయిజ రూరల్: అలంపూర్ నియోజకవర్గంలో విధ్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. గురువా రం మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో జడ్పీటీసీ నిధులు రూ. 5లక్షలతో నిర్మిస్తున్న పాఠశాల అదనప�
అయిజ: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గురువారం పట్టణంలోన�
అయిజ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎల్లప్పుడూ రైతుల వెన్నంటే ఉంటామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొ న్నారు. గురువారం మల్దక ల్ మండలం నాగర్దొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన నాగర్దొడ్డి రిజర్వాయర్ను �
అలంపూర్: సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ఆరుద్రోత్సవం కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగా విరాజిల్లు
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగు తోంది. మంగళవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 10,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,593 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంస�