అయిజ: కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. సోమ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,871 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 10,474 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎం సీల సామర్థ్యం కల�
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతోంది. శనివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 8,698 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,352 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం క
వడ్డేపల్లి: తుమ్మిల్ల లిఫ్ట్ ఏర్పాటుతో పాటుగా ఆర్డీస్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 13 కోట్లు మంజూరు చేసిందని, మల్లమ్మ కుంట రిజర్వాయర్ మంజూరు కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్ర�
అక్టోబర్ 7 నుంచి జోగులాంబలో దసరా వేడుకలు | అక్టోబర్ 7వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు
అయిజ: మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మ
Alampur | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.