తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షా దివస్తో చరిత్రను మలుపుతప్పారని, కార్య సాధకుడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నార�
తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు కోసం కేసీఆర్ సంకల్పించిన పోరాట స్ఫూర్తికి దీక్షా దివస్ నిదర్శనమనిఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం అయిజ పట్టణంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్ల య్�
భూ తల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులపై రాజకీయం చేయొద్దని అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆ దివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేం�
రైతులు ఎవరూ అధైర్య పడవద్దని మీకు అండగా ఉం టానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి స్టేజి సమీపంలో శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు లో సమ్మె కారణంగా పత్తి కొనుగోళ్లను నిలిప�
అబద్ధానికి నిలువెత్తు నిదర్శం గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనే అని, అద్దం లాంటి కేసీఆర్ పాలన చూసి ఓటు వేయాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను క�
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు�
మండలంలోని భూంపురంలో బుధవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను బీఆ�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ నెల 13న గద్వాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన్నప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్ను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి విన్నవించారు. శనివారం జూరాల ప్రాజెక్టు సందర్శనక
పచ్చని పొలాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తారా.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం రాజోళి మండలం పెద్ద ధన్వా�
వానకాలం సీజన్ మొదలవుతుంది.. రైతులందరూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వ్యాపారుల నుంచి విధిగా రశీదులను స్వీకరించాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్య�