రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన్నప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్ను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి విన్నవించారు. శనివారం జూరాల ప్రాజెక్టు సందర్శనక
పచ్చని పొలాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తారా.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం రాజోళి మండలం పెద్ద ధన్వా�
వానకాలం సీజన్ మొదలవుతుంది.. రైతులందరూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వ్యాపారుల నుంచి విధిగా రశీదులను స్వీకరించాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్య�
అకాల వర్షంతో తడిసిన పోయిన పంటలను పరిశీలించడానికి ఏఒక్క మంత్రికి సమయం లేదా అని అసలు ప్రభుత్వానికి రైతు గోస పట్టదా అని ఎమ్మెల్యే విజేయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలకేంద్రంలో ఆదివారం సాయంత్రం కురిస
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు తెలిపారు. మండలంలోని కొండేరు గ్రామంలో ఐకేపీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజేయుడ
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఉండవెల్లి మండల అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, �
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని మంత్రి శ్రీధర్బాబుకు ఎమ్మెల్యే విజయుడు వినతిపత్రం అందించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నేతలు, కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలోని మాజీ జెడ్పీటీసీ పుష్పాన�
తెలంగాణ జాతిని జా గృతం చేసి, దశాబ్దాల కల, తెలంగాణ రాష్ట్ర సాధనను సాకా రం చేసిన జాతిపిత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కారణజన్ముడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బ�