గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ సంతోష్ను గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ
నడిగడ్డ ప్రజానాయకుడు దివంగత నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. 40 ఏండ్ల్లు నడిగడ్డ అభివృద్ధికి తిరుమల్రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చ�
ప్రజలకిచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గడిచిన నాలుగు నెలల్లో ఒక్కటి మినహా మిగతా వాటిని గా లికొదిలేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టిందన్�
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నిం డా ముంచిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవా రం అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్ష�
పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అలంపూర్ ఎమ్మెల్యే వి జయుడు అన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని ఉత్తనూర్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహించిన అం తర్రాష్ట్
నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతూ ప్రజలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు పేర్కొన్నారు. రాజోళి మండల కేంద్రంలో శుక్రవారం రూ.15లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంతర్గత రహదార�
కేసీఆర్ పాలనలోనే గ్రామాలాభివృద్ధి జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మండలంలోని మునగాల లో ఉపాధిహామీ పథకం కింద రూ.20 లక్షలతో ని ర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో నిర్మిస్తున్న షా
ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మండలంలోని మునుగాల, చాగాపురం గ్రామాల్లో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు.