నువ్వా నేనా అనే పోరులో అజిత్ మొదటి విజేతగా నిలిచాడు. అజిత్ హీరోగా నటించిన 'తునివు' తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ ఏడాది మొదటి కోలీవుడ్ హిట్గా నిలిచింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సిని�
విజయ్ (Vijay) నటించిన వారిసు (varisu) , అజిత్ కుమార్ నటించిన తునివు జనవరి 11న విడుదలయ్యాయి. కాగా ఓపెనింగ్స్ విషయంలో వారిసు కంటే హెచ్ వినోథ్ డైరెక్షన్లో వచ్చిన తునివు ముందంజలో ఉందని కలెక్షన్లు చెబుతున్నాయి.
‘ప్రేమ పుస్తకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్.. వాలి, ప్రియురాలు పిలిచింది, గ్యాంబ్లర్ వంటి సినిమాలతో ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మిగితా తమిళ హీరోలతో పోలిస్తే తెలుగులో ఈ
ఇప్పటికే సంక్రాంతి పోరు జోరందుకుంది. ఓ వైపు వారసుడు, మరోవైపు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలు పోటా పోటీగా సంక్రాంతి వేటకు సిద్ధమయ్యాయి. ఇక ఈ పోరులో అజిత్ తెగింపు చేరింది. కేవలం పోస్టర్లతోనే ఈ సినిమాప�
రజనీకాంత్ కు కొన్ని సంవత్సరాలుగా సరైన విజయం లేదు. ఆయన నటించిన సినిమా లేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయడం లేదు. దాంతో ఈయన మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందుకే విజయ్ (Vijay) నెంబర్ వన్ అంటూ అభి�
ఎప్పుడెప్పుడా అని అజిత్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తునివు అప్డేట్లు స్టార్ట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని చిల్లా చిల్లా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ను రిలీజ్ చేశారు.
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కానుంది.
గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నేర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా అజిత్ పూర్తి నమ్మకంతో ఉన్నాడట.
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి. ఈ పండగను టాలీవుడ్ ఇండస్ట్రీ వారు సినిమా పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తెలుగు సినిమాలకు సంక్రాంతి అనేది పెద్ద సీజన్. అందుకే సంక్రాంతి కోసం పెద్ద పెద్ద హీరోలు పోట�
తమిళ హీరో అజిత్ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన తునివు రిలీజ్కు సిద్ధంగా ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు
ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్.. ప్రస్తుతం అదే జోష్తో 'తునివు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు. స్టైలిష్ లుక్తో ఉన్న ఈ స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్కు మరో పరాజయం ఎదురైంది. సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన పోరులోటైటాన్స్ 28-48 స్కోరుతో చిత్తుగా ఓడింది. విరామానికే జైపూర్ జట్టు 20-12తో ఆధిపత్యం ప్రదర్శించింది.