IND vs SA | వాండరర్స్ టెస్టులో వెటరన్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే జట్టును ఆదుకుంటున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (7) అనూహ్యంగా స్వల్పస్కోరుకే వెనుతిరగడంతో..
IND vs SA | భారత వెటరన్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా కుదురుకున్నట్లే కనిపించాడు.
IND vs SA | కొంతకాలంగా అత్యంత పేలవ ఫామ్తో బాధపడుతున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే.. మరో ప్లాప్ షో చూపించాడు. సౌతాఫ్రికా టెస్టు తొలి ఇన్నింగ్స్లో చాలా నిబద్ధతో ఆడిన అతను.. రెండో ఇన్నింగ్స్లో వచ్చీరావడంతోనే
Ajinkya Rahane | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే చేసిన ఒక పని క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్రంగా
IND vs SA | దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టులో టీమ్ మేనేజ్మెంట్ సీనియారిటీకే ఓటేసింది. న్యూజిల్యాండ్తో సిరీస్లో టెస్టుల్లో అదిరిపోయే అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ను పక్కనపెట్టి..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: దేశావాళీల్లో పటిష్ఠమైన వ్యవస్థాగత నిర్మాణంతో ఇటీవలి కాలంలో భారత జట్టులో పోటీ విపరీతంగా పెరిగింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్లో ప�
Rahane | టీమిండియా తాత్కాలిక టెస్టు సారధి అజింక్య రహానే కొంతకాలంగా ఫామ్లేమితో అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. దీని వల్ల అతనిపై మానసిక ఒత్తిడి పెరిగి ఉంటుందని, ఇదే అతని సమస్య అని
IND vs NZ | టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిల్యాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత జట్టు 345 పరుగులకు
ఉదయం 9.30 నుంచి.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమ్ఇండియా స్పిన్ పిచ్లపై చరిత్ర సృష్టించాలని కివీస్.. నేటి నుంచి భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు భారత్లో 34 టెస్టులు ఆడిన న్యూజిలాండ్.. �
Ind vs NZ | కొంతకాలంగా టెస్టుల్లో రహానే అత్యంత పేలవ ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. గత 11 టెస్టుల్లో అతను చేసిన పరుగులు కేవలం 372. ఈ మ్యాచుల్లో అతని సగటు 19.57.
Ind vs NZ | టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్లోని గ్రీన్పార్క్ మైదానంలో జరిగే టెస్టులో అతను అరంగేట్రం చేయనున్నాడు.
Newzealand Test Series | టీ20 ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో తిరిగొచ్చిన టీమిండియా న్యూజిల్యాండ్తో సిరీస్కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కివీస్తో జరిగే మూడు టీ20లకు జట్టును ప్రకటించింది.
ముంబై: ఇప్పుడు క్రికెట్లో పరుగులు, సెంచరీల పరంగా టాప్లో ఉండేది ఎవరంటే.. ఠక్కున విరాట్ కోహ్లి లేదంటే రోహిత్ శర్మ పేర్లు చెప్పేస్తారు అభిమానులు. ఇండియన్ టీమ్ తరఫునే కాదు ప్రపంచ క్రికెట్లోనే అ�