ఉస్మానియా యూనివర్సిటీ : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఘనంగా నిర్వహించారు. తార్నాకలోని టీటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించ
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మిషన్ 2024 పేరుతో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ తెలిపారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో శ్రామిక�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పికొట్టాలి ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొ
కేంద్రంపై ఐక్యంగా పోరాడాలి: వీఎస్ బోస్ హిమాయత్నగర్, జనవరి 16: ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస
హిమాయత్నగర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి ఎం నర్సింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన