పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించారు.
సమస్య పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్