సాక్షాత్తు సీఎం ఇలాకాలో విద్యార్థుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం అందించకపోవడంతో పస్తు లు ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేసీఆర్ హయాంలో విద్యార్థుల భోజన పథకంలో ఎంతో నాణ్యత పాటిస్తూ వచ్చేవారు. చిన్నపాటి పొరపాట్లు కూడా రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చేవారు. కానీ కాం గ్రెస్ పదకొండు నెలల పాలనలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా వండివడ్డ�
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సమస్య పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హె
Minister Gangula | లోకానికే అన్నంపెట్టే అన్నదాతకే అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో మంత్రి సొంత డ�