AITUC | ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమావేశము ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది.
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎన్నికల హామీలను అమలుచేయా�
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సమస్య పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హె