ఇండిగో సంస్థలో ట్రైనీ పైలట్గా ఉన్న వ్యక్తిని కులం పేరిట దూషించారన్న ఆరోపణలతో ముగ్గురిపై బెంగళూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇండిగోలో పని చేస్తున్న తనను సహచరులు కులం పేరిట దూషించారని, ‘కాక్
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుంచి ఆలయ గోపురం పైనుంచే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని
పావురాల కారణంగా ఓ విమానం రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన మాడిసన్, విస్కాన్సిన్కు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్-2348లో జరిగింది. కాసేపట్లో విమానం బయలుదేరుతుందనగా క్యాబిన్ల
ఒక పైలట్ పాస్పోర్టును మర్చిపోవడంతో విమానం తిరిగి వచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్ఏంజెల్స్ నుంచి చైనాకు యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన యూఏ 198 విమానం 257 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బందితో శన�
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంపై నుంచి తరచూ విమానాలు తిరుగుతుండటంత తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం ఆలయం గోపురం మీదుగా ఓ
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 67 మంద�
తిరుమలలో (Tirumala) ఆగమశాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటుచేసుకున్నది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది.
విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడిని ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది ఆదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అబిదాబి వెళ�
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో బాంబు బెదిరింపు కళకళం రేపింది. సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బ్యాంకాక్
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి వెంటనే సీఎంవో కార్య
బోయింగ్ విమానాలు తరచూ మొరాయిస్తూ ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గాల్లోకి ఎగిరిన విమానం అత్యవసర ద్వారం ఊడిపోగా తాజాగా టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే మరో విమానానికి చక్రం ఊడిప
Airplane Spins: ఈదురుగాలి ధాటికి రన్వేపై పార్క్ చేసిన విమానం పక్కకు జరిగింది. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. అర్జెంటీనా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
పైలట్లకు ఆకాశంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ దక్షిణాఫ్రికా పైలట్ రుడోల్ఫ్ ఎరస్మస్కు మాత్రం కలలో కూడా ఊహించని సవాల్ ఎదురైంది. ఈ నెల 3న విమానం ఆకాశంలోకి ఎగిరిన తర్వాత తన సీటు కింద కోబ్రా ఉన్నట్ట�