IndiGo Aircraft's Tail Hits Runway | ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం తోక భాగం రన్వేను తాకింది. మళ్లీ గాలిలోకి లేచిన ఆ విమానం ఒక రౌండ్ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణం వల్ల ఈ సంఘటన జరిగ
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బోయింగ్ 787, 737 విమానాల్లోని ఫ్యూయ ల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్ను తనిఖీ చేయాలని ఆదేశించింది.
విమానం కూలిపోయే ముందు పైలట్ల నుంచి ఏటీసీకి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ‘మేడే కాల్' వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆ కాల్ను రిసీవ్ చేసుకొన్న ఏటీసీ బృందం తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప�
Ahmedabad Plane Crash: అహ్మాదాబాద్లో విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ... పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడేకాల్ ఇచ్చాడు. ఇక ఫ్లయిట్ రేడార్ ప్రకారం విమానం చివరిసారి 625
రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాల కిటికీ తెరలను(విండో షేడ్స్) మూసివేసి ఉంచాలని డీజీసీఏ శనివారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక సైన్య స్థావరాల వద్ద టేకాఫ్, ల్యాండింగ్ అవు�
చరిత్రలోనే తొలిసారిగా విమానాల తయారీ సంస్థ బోయింగ్ అతిపెద్ద ఆర్డర్ను పొందింది. 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్లు)తో 160 విమానాల కొనుగోలుకు బోయింగ్కు ఖతార్ ఎయిర్వేస్ ఆర్డర్ను ఇచ్చిందని అమెర�
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Air India Passengers: ఎయిర్ ఇండియా విమానంలోని 191 మంది ప్రయాణికులను కెనడాలోని విమానాశ్రయం నుంచి వైమానిక దళ విమానంలో చికాగోకు తరలిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ ప్లేన్ను కెనడా
లేజర్ కమ్యునికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ‘నాసా’ మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి 4కే వీడియో ప్రసారాలను చేయగలిగింది. ఆకాశంలోని ఓ ఎయిర్క్రాఫ్ట్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్), తిరిగి
పోర్చుగల్లోని జరిగిన ఎయిర్ షోలో (Air Show) విషాదం చోటుచేసుకున్నది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఓ పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోర్చుగల్లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతున్నది.
Two aircrafts dangerously close | రెండు విమానాలు రన్వే పై చాలా దగ్గరగా వచ్చాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో �
అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మూడేండ్ల లోపే మనదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద నగరాల్లో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి, సమీప పట్టణాలకు చేరుకునేందుకు ‘ఇంటర్గ్లోబ�
భారతీయ విమానయాన రంగానికి 2042కల్లా 2,500లకుపైగా కొత్త ఎయిర్క్రాఫ్ట్ల అవసరం ఉన్నదని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు డార్రెన్ హస్ట్ శుక్రవారం అన్నారు.
Viral Video | చిలీలోని టాల్కా నగరంలో ఓ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన పైలట్ను ఫెర్నాండో సోలన్స్ రోబెల్స్(58)గా గుర�