Ayodhya International Airport | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Ayodhya International Airport) ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వేపై ఒక విమానం ల్యాండ్ అయ్యింద
Indian Navy | చైనా నేవీ విన్నపానికి ఇండియన్ నేవీ (Indian Navy) స్పందించింది. సముద్రంలో మునుగుతున్న చైనా షిప్లోని సిబ్బందిని కాపాడేందుకు నౌకాదళానికి చెందిన విమానాన్ని బుధవారం రంగంలోకి దించింది. రెస్క్యూ ఆపరేషన్లో ఎ�
Akasa Air | ‘ఆకాశ ఎయిర్కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీ�
హైదరాబాద్ విమానయాన రంగ హబ్గా మారిపోతున్నది. ఇప్పటికే హెలికాప్టర్ల క్యాబిన్లు, విడిభాగాలు తయారవుతున్న రాష్ట్ర రాజధానిలో విమానాలకు సంబంధించిన డోర్లు కూడా ఇక్కడే తయారుకాబోతున్నాయి. టాటా అడ్వాన్స్డ్
యూట్యూబ్ స్టార్ గంగవ్వ (Gangavva).. రాష్ట్రంలో ఈ పేరు తెలియనవారు ఎవరూ ఉండరూ. స్వచ్ఛమైన పల్లెటూరి మట్టి మనిషిలా.. పక్కింటి పెద్దవ్వగా తన సహజమైన యాసతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
క్విక్జెట్ కార్గో ఎయిర్లైన్స్.. హైదరాబాద్ నుంచి ఫ్రైటర్ సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బోయింగ్ 737-800ఎఫ్ ఎయిర్క్రాఫ్ట్తో ఢిల్లీ, బెంగళూరుకు రోజువారీ సరకు రవ�
అత్యాధునిక మిలిటరీ విమానం బీ-21 రైడర్ను అమెరికా వాయు సేన ప్రవేశపెట్టనున్నది. శుక్రవారం వాయుసేనలోకి చేరనున్న ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యాధునికమైనదని అమెరికా తెలిపింది.
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝు
రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది
మహారాష్ట్రలోని పుణే సమీపంలో కదబన్వాడీ వద్ద పంట పొలంలో సోమవారం శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో మహిళా పైలట్ (22)కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
రక్షణ రంగంలోనూ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా శాఫ్రాన్ వ్యాపారాలు హైదరాబాద్, జూలై 6: ఎయిర్క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో ది
బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తాతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో బోయింగ్ �