న్యూయార్క్, డిసెంబర్ 1: అత్యాధునిక మిలిటరీ విమానం బీ-21 రైడర్ను అమెరికా వాయు సేన ప్రవేశపెట్టనున్నది. శుక్రవారం వాయుసేనలోకి చేరనున్న ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యాధునికమైనదని అమెరికా తెలిపింది. బీ-1, బీ-2 విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెడతామని వెల్లడించింది. అమెరికా డిఫెన్స్ అభివృద్ధి చేసిన ఈ విమానం ఒక్కోదాని ఖర్చు రూ.16 వేల కోట్లు.
ప్రత్యేకతలు: