Pakistan Expels Iran Ambassador | తమ ప్రాంతంపై ఇరాన్ దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారిని పాకిస్థాన్ బహిష్కరించింది. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్కు తిరిగి రావద్ద�
Houthi Rebels: యెమెన్లోని హౌతీ రెబల్స్ స్థావరాలను అమెరికా టార్గెట్ చేసింది. సుమారు 16 లొకేషన్లలో ఉన్న 60 హౌతీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా వాయుసేన వెల్లడించింది. ఎర్ర సముద్రం వద్ద నౌకలపై దాడి
Israeli-Hamas War | ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత రెండున్నర నెలలుగా కొనసాగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకు 21వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Air strikes | ఇరాక్లోని హెజ్బొల్లా (Hezbollah) మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర ఇరాక్లో హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడ్డారు. దాంతో తమ అధ్యక్షు�
హమాస్తో జరుగుతున్న యుద్ధంలో మరో సరికొత్త అస్ర్తాన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. ఐరన్డోమ్, ఐరన్బీమ్ తర్వాత ఇప్పుడు ఐరన్స్టింగ్ వ్యవస్థను బయటకు తీసింది. గాజా స్ట్రిప్లో జనావాసాల మధ్య నుంచి రా
Russia-Ukraine war | రష్యా సైనిక స్థావరంపై గత ఆదివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ సేనలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 400 మంది రష్యా సైనికులు మరణించారని
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అయ్మన్ అల్జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్పై చేసిన ఎయిర్స్ట్రైక్స్లో అల్జవహరి హత�
Syria | ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై (Syria) బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వైమానిక దాడులు చేసింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్ (Damascus) బాంబుల మోతతో ద
కేంద్ర హోంమంత్రి అమిత్షా నోట మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. భారత్పై అక్రమంగా నిఘా పెట్టే వారిపై కచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీరుతామని సంచలన ప్రకటన చ
ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్ప�
లక్నో: తాలిబన్ ఉగ్రవాదులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తాలిబన్ల వల్ల పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తీవ్ర క్షోభను అనుభవిస్తున్నాయని, ఒకవేళ ఆ ఉగ్రమూక ఇండియా ద