గుజరాత్లో ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో విమాన ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది. విమానయాన రంగంలో అనుభవమున్న పలువురు నిపుణులు ఎయిరిండియా విమానానికి ప్�
Air India Plane crash | పెళ్లైన రెండు రోజులకే ఒక వ్యక్తి లండన్ బయలుదేరాడు. భర్త బర్త్ డే కోసం ఒక మహిళ లండన్ ప్రయాణమైంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.
Air India Plane crash | ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. చెట్టు కింద ఉన్న ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు ఈ దుర్ఘటనలో మరణించాడు. అతడి తల్లికి తీవ్రంగా కాలి�
Air India plane crash | అంత్యక్రియల కోసం లండన్ వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Air India plane crash | ఎయిర్ ఇండియా విమానం ప్రమాద బాధితులకు సహాయం కోసం ఆర్మీ జవాన్లు ముందుకు వచ్చారు. 300 మందికిపైగా సైనికులు రక్త దానం చేశారు. అహ్మదాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఆర�
Flight crash | అధికారులు విచారించినా కొద్ది అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight crash) లో మరణించిన ఒక్కొక్కరి విషాద గాథలు బయటికి వస్తున్నాయి.
Air India plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో మహారాష్ట్రకు చెందిన పది మందికిపైగా వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు విమాన సిబ్బంది.
Air India plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ని
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది
విమానం కూలిపోయే ముందు పైలట్ల నుంచి ఏటీసీకి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ‘మేడే కాల్' వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆ కాల్ను రిసీవ్ చేసుకొన్న ఏటీసీ బృందం తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప�
242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ కుప్పకూలి పెను విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బోయింగ్ విజిల్ బ్లోయర్ �
గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం.. దేశీయ స్టాక్ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్కు బయలుదేరిన ఫ్లైట్.. టేకాఫ్ అయి�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తమ పదవులకు �