అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) మృతి చెందారు. ఈ మేరకు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం వెల్లడించారు.
Ahmedabad Plane Crash | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకొన్నది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయా�
Tata Group | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్�
Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వ�
Why Planes Crash | గుజరాత్ అహ్మదాబాద్లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో పాటు ప్రయాణికులు మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనతో విమానాల్లో ప్రయాణికులు భద్రత, సాం�
Air India Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే విమానం పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణిక�
Plane Crash : కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో విమానం కుప్పకూలడానికి పైలట్ తప్పిదమే కారణమని తేల్చారు. గత ఏడాది జరిగిన ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు...