DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. �
మస్కట్ నుంచి ముంబైకి గురువారం బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. థాయలాండ్కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలికి పురిటి నొప్పు లు మొదలవ్వటంతో, విమాన సిబ్బంది వెంటనే స్పం
Air India Plane: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఆ ఫ్లయిట్ దిగగానే .. ఆక్సిల్లరీ పవర్ యూనిట్లో మంటలు వ్యాపించాయి. హాంగ్కాంగ్ నుంచి ఆ ఫ్లయిట్ వచ్చింది.
బాంబు బెదిరింపులతో 11 రాష్ర్టాలను హడలెత్తించిన చెన్నైకి చెందిన ఓ 30 ఏళ్ల రోబోటిక్స్ ఇంజనీర్ చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను మనువాడాడన్న కోపంతో అతడిని ఇరికించి ప్�
ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఊహించని విధంగా వెనుతిరిగింది. మార్గమధ్యలో జమ్ములో ఆగాల్సి ఉన్నా, అక్కడ ల్యాండ్ కాకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సోమవారం మధ్యాహ్�
ఎయిరిండియా విమానంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఘటనా స్థలి నుంచి ఎలా బయటకు వచ్చాడనే విషయాన్ని తెలిపే మరొక కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో విమానం మంటల్లో కా�
Plane Crash: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ద్రువీకరించింది. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య విమానం కూ�
విమానాలకు వరుస బెదిరింపుల వేళ ఎయిర్ ఇండియా విమానంలో మందుగుండు కాట్రిడ్జ్(తూటా) లభించడం కలకలం రేపింది. అక్టోబర్ 27న దుబాయ్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ916లోని సీటు పాకెట్లో ఇది దొరిక�
Air India Plane | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని అయోధ్య విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ న�
‘నా డ్యూటీ టైం ముగిసింది. ఇక నేను విమానాన్ని నడపను’ అంటూ అంతర్జాతీయ విమాన పైలట్ ఒకరు అర్ధాంతరంగా విధుల నుంచి తప్పుకోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. ఆరు గంటల పాటు మరో పైలట్ కోసం నిరీక్షించినా ప�
ముంబై : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం వెలుగులోకి వచ్చింది. దుబాయి నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బీ787 విమానం (flight number-934)లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీ�